ETV Bharat / state

దురుసుగా ప్రవర్తించారంటూ,పోలీసులపై ఫిర్యాదు..! - శ్రీకాకుళం పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు

శ్రీకాకుళం రెండవ పట్టణ సీఐ శంకర్ తమపై దురుసుగా ప్రవర్తించారని, తూర్పుగోదావరి జిల్లావాసులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

పోలీసులు దురుసుగా ప్రవర్తించారు
author img

By

Published : Oct 15, 2019, 3:43 PM IST

పోలీసులు దురుసుగా ప్రవర్తించారు

శ్రీకాకుళం రెండవ పట్టణ సీఐ శంకర్ దురుసుగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీకి,తూర్పుగోదావరిజిల్లా అనపర్తికి చెందిన సత్తి భాస్కర్ రెడ్డి, సత్తి వీరరాఘవరెడ్డిలు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనం కోసం జిల్లాకు వచ్చిన తాము, ఓ హోటల్ దిగామని తెలిపారు. దూమపానం చేస్తోన్న తమను సీఐ శంకర్ పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి, తమను వేధించారని తెలిపారు. ఆధార్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, సెల్ ఫోన్‌ తీసుకున్నారని వెల్లడించారు.

పోలీసులు దురుసుగా ప్రవర్తించారు

శ్రీకాకుళం రెండవ పట్టణ సీఐ శంకర్ దురుసుగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీకి,తూర్పుగోదావరిజిల్లా అనపర్తికి చెందిన సత్తి భాస్కర్ రెడ్డి, సత్తి వీరరాఘవరెడ్డిలు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనం కోసం జిల్లాకు వచ్చిన తాము, ఓ హోటల్ దిగామని తెలిపారు. దూమపానం చేస్తోన్న తమను సీఐ శంకర్ పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి, తమను వేధించారని తెలిపారు. ఆధార్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, సెల్ ఫోన్‌ తీసుకున్నారని వెల్లడించారు.

ఇదీచదవండి

డాక్టర్ తులసిదేవి మృతి పట్ల 'ఆటా' సంతాపం

Intro:Body:

live from vizianagaram


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.