ETV Bharat / state

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు - srikakulam collector gives warning to millers

శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.

collector visit
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
author img

By

Published : Jan 4, 2020, 11:44 PM IST

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు

మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ధాన్యం కొనగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు రైతులు ధాన్యం కొనగోలులో ఉన్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక రైస్ మిల్​లో రెండు కిలోల వరకూ అదనంగా ధాన్యం ఇస్తేనే కొనగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయటంతో ఆ రైస్ మిల్లర్లపై ఇది పద్ధతి కాదని మండిపడ్డారు. ఇక నుంచి నేరుగా పొలంలోనే ధాన్యం కొనగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ధాన్యం కొనగోలు చేయాలని ఆదేశించారు. నిల్వలకు సమస్య లేకుండా ఎఫ్​సీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: కంబకాయలో అగ్ని ప్రమాదం.. ధాన్యం బస్తాలు దగ్ధం

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు

మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ధాన్యం కొనగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు రైతులు ధాన్యం కొనగోలులో ఉన్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక రైస్ మిల్​లో రెండు కిలోల వరకూ అదనంగా ధాన్యం ఇస్తేనే కొనగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయటంతో ఆ రైస్ మిల్లర్లపై ఇది పద్ధతి కాదని మండిపడ్డారు. ఇక నుంచి నేరుగా పొలంలోనే ధాన్యం కొనగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ధాన్యం కొనగోలు చేయాలని ఆదేశించారు. నిల్వలకు సమస్య లేకుండా ఎఫ్​సీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: కంబకాయలో అగ్ని ప్రమాదం.. ధాన్యం బస్తాలు దగ్ధం

Intro:రైతులకు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ లోని వెలుగు దాన్ని కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు సింగనమల రైస్ మిల్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నారని రెండు కిలోల వరకు అదనంగా ఇస్తే ఇస్తేనే దాన్యం కొనుగోలు చేస్తామంటూ కచ్చితంగా చెబుతున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ఆయన మాట్లాడుతూ ఇకపై వద్దకు వెళ్లి అవసరం రైతులకు ఉండదన్నారు నేరుగా కళ్ళల్లోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అనంతరం ఆయన సింగం సింగం రైస్ మిల్ తనిఖీ చేశారు నిర్వాహకులతో మాట్లాడారు నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు నిల్వలకు స్థల సమస్య లేకుండా ఎస్ఎఫ్ఐ కొనుగోళ్ళు ప్రారంభించామన్నారు ఆయన వెంట ఆర్ డి ఓ టీవీఎస్ కుమార్ తాసిల్దార్ రామారావు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు


Body:palakonda


Conclusion:8008574300

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.