ETV Bharat / state

మోటర్లకు మీటర్ల ఏర్పాటు రైతులకు ఆర్థిక భారం: శైలజానాథ్ - జగన్​పై ఏపీసీసీ శైలజానాథ్ కామెంట్స్

విద్యుత్​ మోటర్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు.

మోటర్లకు మీటర్లు బిగించడం రైతులకు ఆర్థిక భారం: శైలజానాథ్
మోటర్లకు మీటర్లు బిగించడం రైతులకు ఆర్థిక భారం: శైలజానాథ్
author img

By

Published : Sep 14, 2020, 7:45 PM IST

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోటార్లకు, మీటర్లు బిగింపు ప్రతిపాదన వచ్చిందని శైలజానాథ్ అన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతుందని.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి.. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకుందని తెలిపారు. జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం మోటార్లకు మీటరు బిగింపుపై తీసుకొచ్చే జీవోతో రైతులకు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని.. పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోటార్లకు, మీటర్లు బిగింపు ప్రతిపాదన వచ్చిందని శైలజానాథ్ అన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతుందని.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి.. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకుందని తెలిపారు. జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం మోటార్లకు మీటరు బిగింపుపై తీసుకొచ్చే జీవోతో రైతులకు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని.. పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.