ETV Bharat / state

'కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలి'

author img

By

Published : May 13, 2021, 9:25 PM IST

కొవిడ్ కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో, పురపాలక ప్రత్యేకాధికారి ఐ. కిశోర్ ఆదేశించారు. హోమ్​ఐసోలేషన్​లో ఉన్న వారికి ప్రతిరోజు ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

మాట్లాడుతున్నఆర్డీవో కిశోర్
మాట్లాడుతున్నఆర్డీవో కిశోర్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కొవిడ్​పై ఆర్డీవో ఐ.కిశోర్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో సిబ్బందికి విధులు కేటాయించి నిశితంగా పరిశీలించాలని తెలిపారు.

అందరికీ హోమ్​ ఐసోలేషన్​ కిట్లను తప్పనిసరిగా పంపిణీ చేయాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న చోట ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ప్రజల్లో మానసిన స్థైర్యం పెంపొందించేలా పని చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కొవిడ్​పై ఆర్డీవో ఐ.కిశోర్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో సిబ్బందికి విధులు కేటాయించి నిశితంగా పరిశీలించాలని తెలిపారు.

అందరికీ హోమ్​ ఐసోలేషన్​ కిట్లను తప్పనిసరిగా పంపిణీ చేయాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న చోట ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ప్రజల్లో మానసిన స్థైర్యం పెంపొందించేలా పని చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు... 89 మంది మృతి

కరోనాపై పోరు: దిల్లీలో వీహెచ్​పీ పిడకల ప్లాంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.