ETV Bharat / state

కరోనా బారిన పడకుండా అరసవల్లిలో ఆదిత్యపఠనం - శ్రీకాకుళం జిల్లా కొవిడ్​ తాజా సమాచారం

కరోనా బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు అరసవల్లి దేవాలయంలో అర్చక, వైదిక సిబ్బంది ఆదిత్య పఠనం చేశారు. ప్రధాన అర్చకులు శంకరశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు.

prayers in arasavalli temple for corona issue
అరసవల్లి దేవాలయంలో ఆదిత్యపఠనం
author img

By

Published : Apr 20, 2020, 8:09 AM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా అర్చక, వైదిక సిబ్బంది ఆదిత్య హృదయం పఠనం చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిరంతరం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.12 ద్వాదశ రూపాల్లో సూర్య నమస్కారాలు, అరుణ హోమం తదితర కార్యక్రమాలు గత మూడు వారాలు నిర్వహించామన్నారు.

ఇదీ చదవండి :

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా అర్చక, వైదిక సిబ్బంది ఆదిత్య హృదయం పఠనం చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిరంతరం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.12 ద్వాదశ రూపాల్లో సూర్య నమస్కారాలు, అరుణ హోమం తదితర కార్యక్రమాలు గత మూడు వారాలు నిర్వహించామన్నారు.

ఇదీ చదవండి :

గంగమ్మ తల్లీ.. కరోనా నుంచి మా బంధువులను రక్షించు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.