ETV Bharat / state

ఎచ్చెర్లలో ఎన్​సీసీ శిక్షణ శిబిరం - NCC training camp at Ambedkar University

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్  విశ్వవిద్యాలయంలో ఎన్​సీసీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని,జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని కమాండెంట్ కల్నల్ జేపీ.పండా తెలిపారు.

ఎచ్చెర్లలో అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్​సీసీ శిక్షణ శిబిరం
author img

By

Published : Oct 20, 2019, 5:59 PM IST

ఎచ్చెర్లలో అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్​సీసీ శిక్షణ శిబిరం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్ సీసీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు 10 రోజుల పాటు డ్రిల్, ఫైరింగ్ నాయకత్వ లక్షణాలు, యోగా, సంస్కృతి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని కమాండెంట్ కల్నల్ జేపీ.పండా తెలిపారు. ఎన్ సీసీ శిబిరంలో ప్రతిభ కనబరిచిన వారిని ఢిల్లీలో 2020 జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!

ఎచ్చెర్లలో అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్​సీసీ శిక్షణ శిబిరం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్ సీసీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు 10 రోజుల పాటు డ్రిల్, ఫైరింగ్ నాయకత్వ లక్షణాలు, యోగా, సంస్కృతి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని కమాండెంట్ కల్నల్ జేపీ.పండా తెలిపారు. ఎన్ సీసీ శిబిరంలో ప్రతిభ కనబరిచిన వారిని ఢిల్లీలో 2020 జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పంచాయతీలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు ఇసుక కొరత కారణంగా ఉపాధికి దూరమవుతున్న అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విధానాలతోనే గత ఐదు నెలలుగా ఉపాధికి దూరమయ్యాను అంటూ ఆందోళన వ్యక్తం చేశారు కోటదుర్గమ్మ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం తాసిల్దార్ జయ రామారావుకు వెంట పత్రం అందించారు ఈ సందర్భంగా గా జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రావు దావాల రామారావు లు మాట్లాడారు ఆందోళనలో నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు


Body:palakonda


Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.