ETV Bharat / state

రిక్షా కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

author img

By

Published : Apr 10, 2020, 8:48 PM IST

లాక్​డౌన్​ కారణంగా రిక్షా కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి పేద కుటుంబాలను ఆదుకోడానికి దాతలు ముందుకు వస్తున్నారు.

mp bellana chandrashekar Distribute essential goods to rickshaw workers at chipurupalli
v

శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఎంపీ బెల్లన చంద్రశేఖర్​ అండగా నిలిచారు. 150 రిక్షా కార్మిక కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఎంపీ బెల్లన చంద్రశేఖర్​ అండగా నిలిచారు. 150 రిక్షా కార్మిక కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

ఇదీ చదవండి:

పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.