ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

author img

By

Published : May 30, 2020, 10:23 PM IST

క్రీిడలతో పాటు తనకు వ్యవసాయ రంగమంటే ఇష్టమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నీలనగరంలో రైతుభరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Minister of inauguration of raithu barosa kendram
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నీలనగరం గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునీకీకరణకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నీలనగరం గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునీకీకరణకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

దీచదవండి:శ్రీకాకుళంలో కొండ చిలువ.... భయంతో జనం పరుగులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.