ETV Bharat / state

పునరావాస కేంద్రంలో వలస కార్మికుల ఆందోళన - migrate workers news in srikakulam dst

పునరావస కేంద్రంలో సౌకర్యాలు లేవని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం జగన్నాథపురంలో వలస కార్మికులు ఆందోళన చేశారు. మౌలిక సదుపాయాలు లేవని అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య తీర్చాలని కోరారు.

migrate workers protest in srikakulam dst ichapuram mandal abut lack of sanitation facilities
migrate workers protest in srikakulam dst ichapuram mandal abut lack of sanitation facilities
author img

By

Published : May 30, 2020, 8:44 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురం పునరావాస కేంద్రంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో పది మంది ఉన్నా... 25 రోజులు నుంచి ఇక్కడే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేవని, మరుగుదొడ్ల సదుపాయం లేదని ఈ ప్రాంతంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి ఆందోళన చేశారు. రెండు రోజులుగా ప్రభుత్వం నుంచి భోజనం అందించటం లేదని తెలిపారు. త్వరగా పంపించాలని అధికారులను కోరారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురం పునరావాస కేంద్రంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో పది మంది ఉన్నా... 25 రోజులు నుంచి ఇక్కడే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేవని, మరుగుదొడ్ల సదుపాయం లేదని ఈ ప్రాంతంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి ఆందోళన చేశారు. రెండు రోజులుగా ప్రభుత్వం నుంచి భోజనం అందించటం లేదని తెలిపారు. త్వరగా పంపించాలని అధికారులను కోరారు.

ఇదీ చూడండి

మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.