ETV Bharat / state

ఘనంగా మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతి - వర్ధంతి

Kinjarapu Yerrannaidu: మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం నేత కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతిని తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఎమ్మెల్యే, తెదేపా శ్రేణులు ఆదిరెడ్డి భవాని పాల్గోన్నారు.

Kinjarapu Yerrannaidu
కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి
author img

By

Published : Nov 2, 2022, 1:17 PM IST

Kinjarapu Yerrannaidu: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతిని శ్రీకాకుళం తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం 80 అడుగుల రోడ్‌లోని ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. ఏడు రోడ్లు కూడలి, ప్రజా సదన్, కేఆర్ స్టేడియం, సింహద్వారం, పెద్దపాడులోని ఎర్రన్నాయుడు విగ్రహాలకు తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Kinjarapu Yerrannaidu: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతిని శ్రీకాకుళం తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం 80 అడుగుల రోడ్‌లోని ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. ఏడు రోడ్లు కూడలి, ప్రజా సదన్, కేఆర్ స్టేడియం, సింహద్వారం, పెద్దపాడులోని ఎర్రన్నాయుడు విగ్రహాలకు తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతి వేడుకలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.