ETV Bharat / state

తెదేపాకు అండగా కోటిమంది మహిళలు: కళా

author img

By

Published : Apr 9, 2019, 3:21 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థి మంత్రి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.

కళా వెంకటరావు
కళా వెంకటరావు ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మహిళలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉన్నారని మంత్రి కళా వెంకటరావు అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో తెదేపాను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్​కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

ఇది తప్పక చదవండి..ఆర్టీసీ బస్సులో దొరికిన రూ. 5.07 కోట్లు...ఎవరివి..?

కళా వెంకటరావు ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మహిళలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉన్నారని మంత్రి కళా వెంకటరావు అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో తెదేపాను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్​కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

ఇది తప్పక చదవండి..ఆర్టీసీ బస్సులో దొరికిన రూ. 5.07 కోట్లు...ఎవరివి..?

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా శ్రేణులు మంగళవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ చివరి రోజు ప్రచారం లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పట్టణం లోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ జరిగింది. ఫ్యాను గుర్తు కు ఓటేసి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు.


Body:టెక్కలి


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.