ETV Bharat / state

'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం'

author img

By

Published : Apr 29, 2020, 4:36 PM IST

మొన్నటివరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో ముందున్న శ్రీకాకుళం జిల్లాలో.. 4 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వారి కుటుంబసభ్యులకు వైరస్‌ సోకింది. దీంతో పాతపట్నం ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసి.. ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని తాజా పరిస్థితిపై కలెక్టర్‌ నివాస్‌తో మా ప్రతినిథి ఈశ్వర్‌ ముఖాముఖి.

interview with srikakulam collector nivas
శ్రీకాకుళం జిల్లా కలెక్టరుతో ముఖాముఖి

.

శ్రీకాకుళం జిల్లా కలెక్టరుతో ముఖాముఖి

.

శ్రీకాకుళం జిల్లా కలెక్టరుతో ముఖాముఖి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.