ETV Bharat / state

అనుమతులు లేవని.. దుర్గామాత విగ్రహం తొలగింపు

author img

By

Published : May 7, 2021, 10:09 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగాం వద్ద జాతీయ రహదారి పైవంతెన కూడలిలో దుర్గామాత విగ్రహాన్ని తొలగించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం చెప్పిన మేరకు.. కార్మికులు అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు.

goddess durga statue remove in palasa
అనుమతులు లేవని దుర్గామాత విగ్రహం తొలగింపు

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆటో కార్మికులు... కంబిరిగాం జాతీయ రహదారి పైవంతెన కూడలిలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ శంకరరావు, తహసీల్దార్ మధుసూదన్ లు విగ్రహం తొలగించాలని సూచించారు. లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఫలితంగా కార్మికులు విగ్రహాన్ని తొలగించారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆటో కార్మికులు... కంబిరిగాం జాతీయ రహదారి పైవంతెన కూడలిలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ శంకరరావు, తహసీల్దార్ మధుసూదన్ లు విగ్రహం తొలగించాలని సూచించారు. లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఫలితంగా కార్మికులు విగ్రహాన్ని తొలగించారు.

ఇదీ చదవండి:

జగన్‌ ట్వీట్‌పై.. ఒడిశా ఎంపీ సప్తగిరి ఉలాకా ఫైర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.