ETV Bharat / state

నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన మాజీ స్పీకర్ కుటుంబ సభ్యులు - మాజీ స్పీకర్ కుటుంబ సభ్యులు నిరుపేదలకు కూరగాయలు పంపిణీ.

శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ కుటుంబ సభ్యులు నిరుపేదలకు కూరగాయలు, పంపిణీ చేశారు.

srikakulam district
నిరుపేదలకు కూరగాయలు పంపిణీ.
author img

By

Published : Apr 21, 2020, 9:01 PM IST

శ్రీకాకుళం ద్వారకా నగర్ కాలనీలో లాక్​డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మాజీ స్పీకర్ స్వర్గీయ తంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులు కూరగాయలు, పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సరకులను అందజేశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్​ను అరికట్టవచ్చని సూచించారు.

శ్రీకాకుళం ద్వారకా నగర్ కాలనీలో లాక్​డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మాజీ స్పీకర్ స్వర్గీయ తంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులు కూరగాయలు, పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సరకులను అందజేశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్​ను అరికట్టవచ్చని సూచించారు.

ఇది చదవండి చంద్రబాబు పుట్టినరోజున పారిశుద్ధ్య సిబ్బందికి భోజన వితరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.