ETV Bharat / state

నమ్ముకున్న పడవే  ప్రాణం తీసింది

author img

By

Published : Apr 29, 2020, 10:38 AM IST

కుటుంబాన్ని పోషించడానికి చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న అతన్ని… ఆ వేటే పొట్టన పెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దోనుపేట గ్రామానికి చెందిన పెంటయ్య చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు.

fishermen died at srikakulam while went fishing
చేపల వేటకు వెళ్ల మత్స్యకారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం , రణస్థలం మండలం దోనుపేట గ్రామానికి చెందిన మైలిపల్లి పెంటయ్య(59) చేపల వేటకు వెళ్లి సముద్రంలో మృతి చెందాడు. ఎప్పటి లానే తన పడవను తీసుకొని తెల్లవారుజామున సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్లే సరికి అలలు ఉధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడి.. పెంటయ్యను ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతినికి భార్యా, నలుగురు పిల్లలు ఉన్నారు. పెంటయ్య మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

fishermen died at srikakulam while went fishing
చేపల వేటకు వెళ్ల మత్స్యకారుడు మృతి

ఇదీ చదవండి... 'రోగ నిరోధక శక్తి అతి స్పందనను కట్టడి చేస్తే మరణాలు తగ్గుతాయ్'

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం , రణస్థలం మండలం దోనుపేట గ్రామానికి చెందిన మైలిపల్లి పెంటయ్య(59) చేపల వేటకు వెళ్లి సముద్రంలో మృతి చెందాడు. ఎప్పటి లానే తన పడవను తీసుకొని తెల్లవారుజామున సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్లే సరికి అలలు ఉధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడి.. పెంటయ్యను ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతినికి భార్యా, నలుగురు పిల్లలు ఉన్నారు. పెంటయ్య మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

fishermen died at srikakulam while went fishing
చేపల వేటకు వెళ్ల మత్స్యకారుడు మృతి

ఇదీ చదవండి... 'రోగ నిరోధక శక్తి అతి స్పందనను కట్టడి చేస్తే మరణాలు తగ్గుతాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.