ETV Bharat / state

శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన - శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన దీక్ష

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ..శ్రీకాకుళం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన దీక్ష
శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన దీక్ష
author img

By

Published : Nov 16, 2020, 4:46 PM IST

శ్రీకాకుళం విద్యుత్ ​శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి.. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని వారు కోరారు.

శ్రీకాకుళం విద్యుత్ ​శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి.. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని వారు కోరారు.

ఇదీ చదవండి:

అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోండి..: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.