ETV Bharat / state

ఆమదాలవలసలో పేదలకు 'నవచైతన్య' సాయం - ఆమదాలవలసలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పనుల్లేక ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేదలకు.. నవచైతన్య యువజన సంఘం నిత్యావసరాలు అందించింది. మొత్తం 530 కుటుంబాలకు సరుకులు అందించారు.

daily needs distributed by nava chaitanya sangham amadalavalasa
ఆమదాలవలసలో పేదలకు 'నవచైతన్య' సాయం
author img

By

Published : Apr 12, 2020, 6:06 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ నూనె, 5 రకాలు కూరగాయలు చొప్పున 530 కుటుంబాలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని.. వారికి తమవంతు సాయంగా ఇవి అందించినట్లు యువత తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ నూనె, 5 రకాలు కూరగాయలు చొప్పున 530 కుటుంబాలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని.. వారికి తమవంతు సాయంగా ఇవి అందించినట్లు యువత తెలిపారు.

ఇవీ చదవండి.. తిరుపతిలో కరోనా వ్యాప్తిపై వినూత్న ప్రచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.