ETV Bharat / state

'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి'

author img

By

Published : Nov 13, 2020, 4:25 PM IST

వలస కూలీలను ఆదుకుంటామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్ కోత విధించటం అమానుషమని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇతర జిల్లాలలో నివసిస్తున్న పేదలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి'
'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి'

శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇతర జిల్లాలలో నివసిస్తున్న పేదలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ, కృష్ణాతో పాటు ఇతర జిల్లాల్లో శ్రీకాకుళం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుసునన్నారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టి పెట్టి తక్షణమే రేషన్ పునరుద్ధరించాలని కోరారు.

ఇదీచదవండి

శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇతర జిల్లాలలో నివసిస్తున్న పేదలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ, కృష్ణాతో పాటు ఇతర జిల్లాల్లో శ్రీకాకుళం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుసునన్నారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టి పెట్టి తక్షణమే రేషన్ పునరుద్ధరించాలని కోరారు.

ఇదీచదవండి

'ఆ విధంగా చేయడం సీఎం జగన్ అసమర్ధత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.