ETV Bharat / state

ఆమదాలవలస మండలంలో కరోనా పాజిటివ్​​ కలకలం

author img

By

Published : Jun 25, 2020, 10:59 PM IST

ఆమదాలవలస మండలంలో కొవిడ్​-19 కేసులు విజృంభిస్తున్నాయి. మునగలవలస గ్రామంలోని ఓ వ్యక్తికి కరోనా వైరస్​ నిర్ధారణ అవ్వగా... ఆమదాలవలసలోని వెంగళరావు కాలనీ, తిమ్మాపురం గ్రామంలో ఒకరికి వైరస్​ సోకినట్లు అధికారుల తెలిపారు. ఈ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు.​

corona positive cases increasing in amadalavalasa mandal
ఆమదాలవలస మండలంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. మునగలవలస గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. బాధితుడిని జేమ్స్​ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్​ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. అదే విధంగా ఆమదాలవలస పురపాలక సంఘం వెంగళరావు కాలనీ, తిమ్మాపురం గ్రామంలో ఒకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుల్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించామని మన్సిపల్​ కమిషనర్​ రవి సుధాకర్​ తెలిపారు.

ఇదీ చదవండి :

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. మునగలవలస గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. బాధితుడిని జేమ్స్​ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్​ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. అదే విధంగా ఆమదాలవలస పురపాలక సంఘం వెంగళరావు కాలనీ, తిమ్మాపురం గ్రామంలో ఒకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుల్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించామని మన్సిపల్​ కమిషనర్​ రవి సుధాకర్​ తెలిపారు.

ఇదీ చదవండి :

విజయనగరం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.