ETV Bharat / state

అభివృద్ధి పథకాలను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు: తమ్మినేని సీతారాం - శ్రీకాకుళంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కణుగులవలసలో రహదారుల పనుల నిర్మాణానికి.. శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు.

cm jagan focuses on development schemes in state says speaker tammineni setharam
అభివృద్ధి పథకాలను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు: తమ్మినేని సీతారం
author img

By

Published : Dec 23, 2020, 6:14 PM IST

సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా.. ముఖ్యమంత్రి జగన్ పరుగులు పెట్టిస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కణుగులవలసలో రహదారుల పనుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దూసితోగారం ఆర్​ అండ్​ బీ రోడ్డు నుంచి కంచరాపువానిపేట, తమ్మయ్యపేట, ఆమదాలవలస మీదుగా.. సుమారు రూ.4కోట్ల 50 లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు సీతారాం తెలిపారు.

ఇదీ చదవండి:

సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా.. ముఖ్యమంత్రి జగన్ పరుగులు పెట్టిస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కణుగులవలసలో రహదారుల పనుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దూసితోగారం ఆర్​ అండ్​ బీ రోడ్డు నుంచి కంచరాపువానిపేట, తమ్మయ్యపేట, ఆమదాలవలస మీదుగా.. సుమారు రూ.4కోట్ల 50 లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు సీతారాం తెలిపారు.

ఇదీ చదవండి:

టిక్కెట్లు ఉన్నవారికే శ్రీవారి దర్శన అనుమతి: తితిదే ఈవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.