ETV Bharat / state

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ...8 మందికి గాయాలు ! - శ్రీకాకుళం వైకాపాలో భగ్గుమన్న వర్గవిభేదాలు

కుళాయి ఏర్పాటులో తలెత్తిన వివాదం వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాటలకు దారితీశాయి. ఘటనలో 8 మంది గాయపడగా...వారిని ఆసుపత్రికి తరలించారు.

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 10, 2020, 1:31 AM IST

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సోమరాజుపేటలో వైకాపా కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామంలో తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ.. కొట్లాకు దారితీసింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. స్థానికులు వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సోమరాజుపేటలో వైకాపా కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామంలో తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ.. కొట్లాకు దారితీసింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. స్థానికులు వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.