శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సోమరాజుపేటలో వైకాపా కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామంలో తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ.. కొట్లాకు దారితీసింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. స్థానికులు వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి