శ్రీకాకుళం జిల్లా రాగోగులు జెమ్స్ నర్సింగ్ కళాశాలలో స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ 28వ రాష్ట్ర స్థాయి సదస్సును ఘనంగా నిర్వహించారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఇదీ చదవండి: