ETV Bharat / state

Boat Accident: భావనపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా.. మత్స్యకారులు సురక్షితం - భావనపాడు వద్ద పడవ బోల్తా

శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

boat accident in srikakulam
boat accident in srikakulam
author img

By

Published : Feb 21, 2022, 9:36 AM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పడవతో పాటు వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పడవతో పాటు వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

ఇదీ చదవండి:

Boat Journey: నాగార్జున కొండకు తిరిగి లాంచీ సర్వీసులు.. క్యూ కడుతున్న పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.