ETV Bharat / state

ఏపీ భవన్ సమీపంలో దివ్యాంగుడి ఆత్మహత్య?

ఏపీ భవన్ సమీపంలో ఓ దివ్యాంగుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మృతుడు రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Feb 11, 2019, 12:36 PM IST

ఏపీ భవన్ సమీపంలో వ్యక్తి మృతి

దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు చక్రాల కుర్చీలో అనుమానాస్పందంగా మృతి చెందాడు. మృతుడు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ లేఖ లభ్యమైందని తెలుస్తోంది. చిన్న బాటిల్​తో పాటు, 20 రూపాయల నోటును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు చక్రాల కుర్చీలో అనుమానాస్పందంగా మృతి చెందాడు. మృతుడు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ లేఖ లభ్యమైందని తెలుస్తోంది. చిన్న బాటిల్​తో పాటు, 20 రూపాయల నోటును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.


Lucknow (Uttar Pradesh), Feb 11 (ANI): Office of Congress in Lucknow is witnessing preparations as party's general secretary for eastern region in the state, Priyanka Gandhi, is visiting tomorrow. Party's incharge for Western Uttar Pradesh Jyotiraditya Scindia will also be present in Lucknow. Joining both will be party president Rahul Gandhi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.