ETV Bharat / state

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు - శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడు పాలకొండ జమ్మయ్య చెరువులో శవమై తేలాడు. శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

An elderly man dead in a suspicious condition was in the Jammaya Pond at Palakonda in srikakulam
author img

By

Published : Oct 2, 2019, 7:45 PM IST

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మరణించాడు. జమ్మయ్య చెరువులో రమణ మృతదేహం లభించింది. మృతుృడి శరీరంపై, ముఖంపై గాయాలు కాగా.. చేతులు రెండు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి.ట్రాక్టర్ బోల్తా... బాలుడు మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మరణించాడు. జమ్మయ్య చెరువులో రమణ మృతదేహం లభించింది. మృతుృడి శరీరంపై, ముఖంపై గాయాలు కాగా.. చేతులు రెండు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి.ట్రాక్టర్ బోల్తా... బాలుడు మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం

Intro:AP_GNT_42_02_ENGINEERING STUDENTS_SOLAR_LIGHT_PKG_AP10026 FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST    కిట్ నెంబర్ 676. Intro: వినూత్న కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల మరోసారి దాని ప్రత్యేకతను చాటుకుంది...సౌరవిద్యుత్ ను ఉపయోగించి విద్యుద్దీపాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషి చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు...ఈ అంశంపై కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు..  Vo1:బాపట్ల పట్టణంలోని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పర్యావరణహితంగా సౌరశక్తితో విద్యుత్ తయారి చేసుకొని వాడుకునే విధానంపై కార్యశాల నిర్వహించారు..ఈ కార్యక్రమం కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ, ఐఐటీ బాంబే వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యశాలలో  200కు పైగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు..రాష్ట్రంలోని మరే ఇతర కళాశాలలకు లేని గుర్తింపు తమ కళశాల సొంతమని నిర్వాహకులు అన్నారు...కేవలం 500 రూపాయలతో ఈ సోలార్ విద్యుత్తు ల్యాంప్ ను తయారు చేస్తున్నామని ,దీనితో ఒక ఇంటికి సరిపడ వెలుగును అందించవచ్చని పేర్కొన్నారు.. దీనికి సంబంధించిన పరికరాలు ,చిన్న చిన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి ఈ లైట్లను తయారు చేయవచ్చని తెలిపారు.. బైట్1: రమాదేవి అధ్యాపకురాలు బైట్2: సాయి గౌతమ్ అధ్యాపకులు బైట్3: యామిని విద్యార్థి Vo2: కళాశాలలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంతో అవగాహన పొంది వారు మరింత ముందుకళ్లాలని ప్రొఫెసర్లు సూచించారు.. ఐఐటీ బాంబే కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ భవిష్యత్ సోలార్ అంబాసిడర్స్  ప్రోగ్రాంకి ఈ కళాశాల నుంచే 200 మంది రిజస్టర్ చేసుకున్నారని తెలిపారు...భవిష్యత్తు తరాలకు ఇదొక నమూనా అవుతుందన్నారు..ఈ కార్యక్రమం తమ కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని  విద్యార్థులు అన్నారు... ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్ కళాశాలల్లోకెల్లా  ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించుటలో బాపట్ల కళాశాల విద్యార్థులు ,యాజమాన్యం ఎప్పుడూ మందుంటుందని గుర్తు చేసుకున్నారు..భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేసి మరిన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలూ  ప్రోత్సహించాలని ప్రొఫెసర్లు,విద్యార్థులు కోరుతున్నారు... ఈ విధంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో  అవగాహన కల్పిస్తూ  ఆదర్శంగా నిలుస్తోంది..  బైట్స్ 4: చాందిని విద్యార్థి          5: విద్యార్థిని          6: అధ్యాపకుడు


Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.