ETV Bharat / state

నైరా చానల్​కు గండి ... వృథాగా నీరు - నైరా చానల్​కు గండి .... ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లా జిల్లా ఆముదాలవలస వద్ద నైరా చానల్​కు గండి పడటంతో నీరు వృథాగా పోతోంది. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నైరా చానలకు గండి .... వృథాగా నీరు
author img

By

Published : Aug 21, 2019, 3:59 PM IST

నైరా చానలకు గండి .... ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చవ్వాకులపేట వద్ద పురుషోత్తపురం నైరా చానల్​కు గండి పడింది. సాగునీరు పంట పొలాల్లోకి భారీగా చేరుతోంది. ఇటీవల వంశధార వరదల కారణంగా పలు ప్రాంతాల్లో గండి పడినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

నైరా చానలకు గండి .... ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చవ్వాకులపేట వద్ద పురుషోత్తపురం నైరా చానల్​కు గండి పడింది. సాగునీరు పంట పొలాల్లోకి భారీగా చేరుతోంది. ఇటీవల వంశధార వరదల కారణంగా పలు ప్రాంతాల్లో గండి పడినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

బ్యాగులో గంజాయి రవాణ..ఇద్దరు అరెస్టు

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి విద్యార్థుల వాస్తవ సంఖ్య కంటే ఎక్కువగా రికార్డులో నమోదు చేసినట్లు గుర్తించారు.


Body:ఎసిబి డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి స్నానపు గదులు మరుగుదొడ్లు కూడా బాగోలేదని గుర్తించారు అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టాల్సిన భోజనాన్ని పట్టడం లేదని నిర్ధారించారు


Conclusion:కళాశాల వసతి గృహంలో సోదాలు జరగడంతో సంక్షేమ అధికారులు చెబుతున్నారు ఏసీబీ అధికారుల సోదరులతో వసతిగృహాలు ఉన్న లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.