ETV Bharat / state

'డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి'

author img

By

Published : Mar 27, 2021, 10:31 PM IST

డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని శ్రీకాకుళంలో ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

ధర్నా చేస్తున్న ఏబీవీపీ ప్రతినిధులు
ధర్నా చేస్తున్న ఏబీవీపీ ప్రతినిధులు

డీఎడ్‌ యాజమాన్య కోటా విద్యార్ధులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్‌ స్పాట్‌తో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే విద్యార్ధులకు పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

డీఎడ్‌ యాజమాన్య కోటా విద్యార్ధులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్‌ స్పాట్‌తో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే విద్యార్ధులకు పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణం ఇదేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.