ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి.. వ్యక్తి మృతి - శ్రీకాకుళంలో పిడుగు పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు.

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి
author img

By

Published : Oct 13, 2019, 4:48 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బట్టి యాదవరావు రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. యాదవరావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు... అతని మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...!

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బట్టి యాదవరావు రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. యాదవరావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు... అతని మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...!

Intro:AP_SKLM_41_13_PIDUGU_PADI_VYAKTI_MRUTHI_AV_AP10138 పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందడంతో బట్టి గళ్ళురు గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బట్టి గళ్ళు రు గ్రామానికి చెందిన బట్టి యాదవ్ రావు 36 రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు మృతుడు యాదవ రావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పిడుగు పాటతో యాదవ్ రావు మరణం ఆ ఇంట తీరని శోకం మిగిల్చిందిBody:ఈటీవీConclusion:ఈటీవీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.