ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలు పట్టివేత - అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న పోలీసులు

ఇచ్ఛాపురంలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 5 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేసి.. లారీలను సీజ్ చేశారు.

5 లారీలు పట్టివేత
author img

By

Published : Oct 12, 2019, 7:36 PM IST

5 లారీలు పట్టివేత

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 లారీలను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని టోల్​ ప్లాజా సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు. బహుదా నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. లారీలను సీజ్ చేశారు.

5 లారీలు పట్టివేత

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 లారీలను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని టోల్​ ప్లాజా సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు. బహుదా నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. లారీలను సీజ్ చేశారు.

ఇదీచదవండి

కనుపాపను జూమ్​ చేసి.. ఆమె ఎక్కడుందో గుర్తించాడు.. ఆ తర్వాత!

Intro:AP_SKLM_42_12_APTF_ESUKA_LORRYLU_PATTIVETA_AP10138 అక్రమంగా రవాణా చేస్తున్న 5 ఇసుక లారీలు పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టోల్ప్లాజా సమీపంలో పోలీస్ తనిఖీల్లో అనుమతిలేకుండా రవాణా చేస్తున్న ఇసుక లారీలు స్వాధీనం చేసుకున్నారు ఇచ్చాపురం బిర్లంగి వద్ద బహు దా నది నుంచి తీసుకువస్తుండగా టోల్ ప్లాజా వద్ద రెండు లారీలు పట్టుబడ్డాయి అలాగే కొజ్జా రియా చెక్ పోస్ట్ వద్ద మూడు లారీలు పట్టుకున్నారు వీటిపై పట్టణ సీఐ వినోద్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.