ETV Bharat / state

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

author img

By

Published : Jun 27, 2020, 7:04 AM IST

ఓ విద్యార్ధి ఈతకు వెళ్లి గల్లంతై మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.

praksam district
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు..

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పదో వార్డులో విషాదం చోటుచేసుకుంది. ఆ కాలనీకి చెందిన ఐటీఐ చదువుతున్న తిరుపతి అనే విద్యార్థి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇది చదవండి పోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పదో వార్డులో విషాదం చోటుచేసుకుంది. ఆ కాలనీకి చెందిన ఐటీఐ చదువుతున్న తిరుపతి అనే విద్యార్థి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇది చదవండి పోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.