ETV Bharat / state

మెుక్కల పిలుపులకు పరవశించేందుకు సిద్ధమేనా?

చీరాలలోని ప్రభుత్వ మహిళా కళాశాల.. పచ్చదనానికి చిరునామాగా నిలుస్తోంది. అధ్యాపక బృందం చిత్తశుద్ధికి.. విద్యార్థినుల ఆసక్తి తోడై.. కళాశాలలో ప్రకృతి అందం తాండవిస్తోంది.

author img

By

Published : Aug 7, 2019, 3:11 PM IST

చుట్టూ పచ్చదనమే
చుట్టూ పచ్చదనమే

చుట్టూ ప్రశాంత వాతావరణం... కనులకు విందులు చేసే విరబూసిన పూలు... ఆహ్లాదాన్ని కలిగించే పరిసరాలు. ప్రకాశం జిల్లా చీరాలలోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాల.. ఇలా ఎటు చూసినా ప్రకృతి అందాలతో పరవశింపజేస్తోంది. విద్యతో పాటు పర్యావరణంపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు అధ్యాపకబృందం చేస్తున్న కృషితోనే.. ఇంతటి ఫలితం సాధ్యమైంది.
కళాశాల ప్రధాన భవనం ముందున్న ఖాళీ స్థలాన్ని.. అధ్యాపక బృందం, విద్యార్థినులు ఉద్యావనంగా అభివృద్ధి చేశారు. ప్రతి విద్యార్థినికి ఉచితంగా మెుక్కలు ఇచ్చి నాటించేలా ప్రోత్సహిస్తున్నారు. వారానికొకసారి ప్రతి శనివారం మెుక్కల సంరక్షణకు ప్రత్యేకంగా కేటాయించి, కలుపు మెుక్కలు తీసి బాగోగులు చూసుకుంటారు. కళాశాలలో వచ్చే చెత్తతో స్వయంగా సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ప్రధానాచార్యులు రమణమ్మ, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు సంతోషికుమారి ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తాము నాటిన మెుక్కలకు.. పూలు పళ్లు కాస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు.. విద్యార్థినులు.

ఇదీ చదవండి : ప్రకృతి అందానికి.. ఫిదా అవ్వాల్సిందే...

చుట్టూ పచ్చదనమే

చుట్టూ ప్రశాంత వాతావరణం... కనులకు విందులు చేసే విరబూసిన పూలు... ఆహ్లాదాన్ని కలిగించే పరిసరాలు. ప్రకాశం జిల్లా చీరాలలోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాల.. ఇలా ఎటు చూసినా ప్రకృతి అందాలతో పరవశింపజేస్తోంది. విద్యతో పాటు పర్యావరణంపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు అధ్యాపకబృందం చేస్తున్న కృషితోనే.. ఇంతటి ఫలితం సాధ్యమైంది.
కళాశాల ప్రధాన భవనం ముందున్న ఖాళీ స్థలాన్ని.. అధ్యాపక బృందం, విద్యార్థినులు ఉద్యావనంగా అభివృద్ధి చేశారు. ప్రతి విద్యార్థినికి ఉచితంగా మెుక్కలు ఇచ్చి నాటించేలా ప్రోత్సహిస్తున్నారు. వారానికొకసారి ప్రతి శనివారం మెుక్కల సంరక్షణకు ప్రత్యేకంగా కేటాయించి, కలుపు మెుక్కలు తీసి బాగోగులు చూసుకుంటారు. కళాశాలలో వచ్చే చెత్తతో స్వయంగా సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ప్రధానాచార్యులు రమణమ్మ, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు సంతోషికుమారి ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తాము నాటిన మెుక్కలకు.. పూలు పళ్లు కాస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు.. విద్యార్థినులు.

ఇదీ చదవండి : ప్రకృతి అందానికి.. ఫిదా అవ్వాల్సిందే...

Intro:ap_knl_131_05_father, son_dead_av_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.బసాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది తండ్రి మరణించాడని మరణవార్త విని పెద్ద కుమారుడు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మండలంలోని కె.బసాపురం గ్రామంలో  బిసయ్య  శంకరమ్మ లకు   వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ముగ్గురు కూతురులు వీరి అందరికీ వివాహాలు చేశారు  పెద్ద కుమారుడు ఓబులేసు వద్ద  తల్లిదండ్రులు ఉండేవారు. తండ్రి అంటే అమితమైన ప్రేమ  తండ్రి 10 రోజుల క్రితం అనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరిపించాడు. తీవ్ర అనారోగ్యానికి తండ్రి బిసయ్య(75) నిన్న అర్ధ రాత్రి  మృతి చెందారు తండ్రి  మరణ వార్త జీర్ణించుకోలేక కుమారుడు ఓబులేసు(45) తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందాడు. దింతో గ్రామంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు..




Body:నరసింహులు


Conclusion:మంత్రాలయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.