ETV Bharat / state

ఈతకు వెళ్లి గ్రామ సచివాలయ ఉద్యోగి గల్లంతు - village secretariat employee missing in prakasam district

సరదాగా ఈతకు వెళ్లిన సచివాలయ ఉద్యోగి ఒకరు కాల్వలో గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

village secretariat employee who went for swimming has dead in prakasam district
ఈతకు వెళ్లిన గ్రామ సచివాలయ ఉద్యోగి గల్లంతు
author img

By

Published : May 17, 2020, 8:35 PM IST

ప్రకాశం జిల్లా కొమ్మాలపాడు వద్ద అద్దంకి బ్రాంచి కాలువలో ఈతకు వెళ్లిన గ్రామ సచివాలయ ఉద్యోగి గల్లంతయ్యాడు. గల్లంతయిన వ్యక్తి సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామ సచివాలయంలో... డిజిటల్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న సురేంద్రగా స్థానికులు గుర్తించారు. కాలువలో ఎక్కువ నీరు ఉండడంతో ఆచూకీ లభించలేదు. గ్రామస్థులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సురేంద్ర ప్రకాశం జిల్లా చీరాల వాసిగా సంతమాగులూరు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా కొమ్మాలపాడు వద్ద అద్దంకి బ్రాంచి కాలువలో ఈతకు వెళ్లిన గ్రామ సచివాలయ ఉద్యోగి గల్లంతయ్యాడు. గల్లంతయిన వ్యక్తి సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామ సచివాలయంలో... డిజిటల్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న సురేంద్రగా స్థానికులు గుర్తించారు. కాలువలో ఎక్కువ నీరు ఉండడంతో ఆచూకీ లభించలేదు. గ్రామస్థులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సురేంద్ర ప్రకాశం జిల్లా చీరాల వాసిగా సంతమాగులూరు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

'ప్రాణం ఎవరిదైనా ఒక్కటే... ప్రాంతం, కులాన్ని బట్టి మారదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.