ETV Bharat / state

'వెలుగొండ' పూర్తయ్యేనా.. రైతన్న గుండె ఆనందంతో నిండేనా?! - పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు న్యూస్

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే.. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం పచ్చదనం సంతరించుకుంటుంది. ప్రాజెక్టు కడుతున్నారన్న ఆనందం రైతన్నలలో ఉన్నా... ఎప్పటికి పూర్తవుతుందో అనే సందేహం అన్నదాతలను వేధిస్తోంది.

Velugonda project works in progress
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు
author img

By

Published : Jan 6, 2020, 10:16 PM IST

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు... 11 ఏళ్లు దాటినా కొలిక్కి రాలేదు. నల్లమల సాగర్​కు కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు.. సమీప కొల్లం వాగు నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.82 కిలోమీటర్ల దూరం 7 మీటర్ల వ్యాసంతో తొలి సొరంగం నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ఈ పనులకు 2008 సెప్టెంబర్​లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంతో మొదలుపెట్టిన పనులు 11 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 17.05 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తైంది. ఇంకా 1.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. 2020 జులై నాటికి మొదటి సొరంగం పనులు పూర్తిచేసి నీరు అందిస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

వెలుగొండ ప్రాజెక్ట్​ను త్వరగా పూర్తి చేస్తాం: మంత్రి బాలినేని

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు... 11 ఏళ్లు దాటినా కొలిక్కి రాలేదు. నల్లమల సాగర్​కు కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు.. సమీప కొల్లం వాగు నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.82 కిలోమీటర్ల దూరం 7 మీటర్ల వ్యాసంతో తొలి సొరంగం నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ఈ పనులకు 2008 సెప్టెంబర్​లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంతో మొదలుపెట్టిన పనులు 11 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 17.05 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తైంది. ఇంకా 1.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. 2020 జులై నాటికి మొదటి సొరంగం పనులు పూర్తిచేసి నీరు అందిస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

వెలుగొండ ప్రాజెక్ట్​ను త్వరగా పూర్తి చేస్తాం: మంత్రి బాలినేని

Intro:FILENAME: AP_ONG_32_06_KOTI_ASHALA_VELUGONDA_PRAJECT_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కోసం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నల్లమల సాగర్ కు కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు దాని సమీపంలో కొల్లం వాగు నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.82 కిలోమీటర్ల దూరం 7 మీటర్ల వ్యాసంతో తొలి సొరంగం తీసేందుకు ప్రభుత్వం సంకల్పించింది . ఈ పనులకు 2008లో సెప్టెంబర్ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా తో మొదలుపెట్టిన పనులు 11 ఏళ్లు దాటిన పూర్తి కాలేదు. ఇప్పటివరకు17.050 కిలోమీటర్ల తవ్వకం జరిగింది. ఇంకా 1.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం 2020 జులై నాటికి మొదటి సొరంగం పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు


Body:kit nom 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.