ETV Bharat / state

మిన్నెకల్లు ఆలయంలో చోరీ

author img

By

Published : May 24, 2020, 1:47 AM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు త్రిపురా సుందరిదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు.

Theft in the temple at prakasham dist
ఆలయంలో చోరీ... అంతా దొంగల పాలు!

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు త్రిపురా సుందరిదేవి ఆలయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు, హుండీ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు త్రిపురా సుందరిదేవి ఆలయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు, హుండీ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'శ్రీవారి ఆస్తుల అమ్మకం వెనుక భారీ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.