'రైతు కోసం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. యర్రగొండపాలెం నియోజక వర్గంలోని త్రిపురంతాకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిలో పర్యటన కొనసాగనుంది. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
'రైతు కోసం' పర్యటనకు నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతు కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను బాధిత రైతులను కలవనున్నారు.
!['రైతు కోసం' పర్యటనకు నారా లోకేశ్ raithu kosam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10040281-878-10040281-1609174234403.jpg?imwidth=3840)
రైతు కోసం పర్యటనకు నారా లోకేష్
'రైతు కోసం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. యర్రగొండపాలెం నియోజక వర్గంలోని త్రిపురంతాకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిలో పర్యటన కొనసాగనుంది. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్కు చెప్పండి'