ETV Bharat / state

'కరోనా సమయం.. అప్రమత్తత అవసరం'

author img

By

Published : Jul 5, 2020, 5:52 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో ఎస్ఐ శివకుమార్ గస్తీ నిర్వహించారు. మార్టూరు పట్టణంలో దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు. రాజుపాలెం చెక్ పోస్టు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేశారు.

praksam district
'కరోనా సమయం.. అప్రమత్తత అవసరం'

కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్ఐ శివకుమార్ అన్నారు. మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్టు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేశారు. ఆదివారం సందర్భంగా.. మార్టూరు పట్టణంలో మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా యజమానులకు సూచనలిచ్చారు.

ఇదీ చదవండి:

కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్ఐ శివకుమార్ అన్నారు. మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్టు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేశారు. ఆదివారం సందర్భంగా.. మార్టూరు పట్టణంలో మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా యజమానులకు సూచనలిచ్చారు.

ఇదీ చదవండి:

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.