ETV Bharat / state

భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం - seetharamulu kalyanam in Sri Singarakonda

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని భక్తుల సందడి లేకుండా వేదపండితులు నిర్వహించారు.

భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం
భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం
author img

By

Published : Apr 2, 2020, 6:01 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు లేకుండా శ్రీరామనవమి వేడుకలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు లేకుండా శ్రీరామనవమి వేడుకలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:

శ్రీరామనవమిపై కరోనా ప్రభావం.. వెలవెలబోతున్న చీరాల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.