ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు - జవహర్ లాల్ నెహ్రూ బాలబాలికల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం

ఒంగోలులో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఘనంగా ముగిశాయి. ఈ ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా... పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాజెక్టులను ఎంపిక చేసి వాటి గుర్తింపు పత్రాలను విద్యార్థులకు నిర్వహకులు అందించారు.

SCIENCE_FARE in prakasham ongole
ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
author img

By

Published : Dec 22, 2019, 10:19 PM IST


ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జవహర్ లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో 13 జిల్లాల నుంచి 234 పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 50 ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి...విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. ఇందులో ఎంపికైన వారు.. సదరన్ స్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు


ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జవహర్ లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో 13 జిల్లాల నుంచి 234 పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 50 ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి...విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. ఇందులో ఎంపికైన వారు.. సదరన్ స్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

ఇవీ చూడండి-ఒంగోలులో అలరించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు

Intro:AP_ONG_13_22_SCIENCE_FARE_ENDING_AVB_AP10072
కంట్రిబ్యూటర్. సందీప్
సెంటర్ ఒంగోలు
...........................................................................
రాష్ట్ర స్థాయి జవహర్ లాల్ నెహ్రు బాలబాలికల జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా ముగిసింది. మూడురోజుల పాటు 13 జిల్లాల నుంచి 234 మంది పాఠశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మూడు రోజుల ప్రదర్శనలో 50 ప్రాజెక్టులను ఎంపిక చేసిన నిర్ణీతలు ఎంపికచేయగా ...ప్రత్యేక కార్యదర్శి ఎంపికైన విద్యార్థులకు గుర్తింపు పత్రాలు అందజేశారు. ఎంపికైన విద్యార్థులు సదరన్ స్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అర్హత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య విధానంలో సంస్కరణలకు పూనుకుందని అన్నారు. ముఖ్యమంత్రి విద్యా శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారన్నారు....బైట్
వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి.


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.