ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో 12 బస్సులు రాకపోకలు చేస్తున్నాయి. ఒక డిపో నుంచి మరొక డిపోకు మాత్రమే ఈ బస్సులను నడపుతున్నట్టు డిపో మేనేజర్ సుష్మ తెలియజేశారు. పూర్తిగా శానిటేషన్ చేస్తున్నట్టు చెప్పారు.
ఒంగోలు, నరసరావుపేట, ఇంకొల్లు, పొదిలి ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రయాణించాలన్నారు.
ఇదీ చదవండి: