ETV Bharat / state

అద్దంకి: ప్రయాణికుల సేవలో 12 ఆర్టీసీ బస్సులు

author img

By

Published : May 21, 2020, 12:52 PM IST

రాష్ట్రంలో బస్సు సర్వీసులు మళ్లీ సేవలందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో నేటి నుంచి 12 బస్సులు నడుపుతున్నారు.

praksam district
అద్దంకి ఆర్టీసీ డిపో బస్సులు రోడ్ల పైకి

ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో 12 బస్సులు రాకపోకలు చేస్తున్నాయి. ఒక డిపో నుంచి మరొక డిపోకు మాత్రమే ఈ బస్సులను నడపుతున్నట్టు డిపో మేనేజర్ సుష్మ తెలియజేశారు. పూర్తిగా శానిటేషన్ చేస్తున్నట్టు చెప్పారు.

ఒంగోలు, నరసరావుపేట, ఇంకొల్లు, పొదిలి ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రయాణించాలన్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో 12 బస్సులు రాకపోకలు చేస్తున్నాయి. ఒక డిపో నుంచి మరొక డిపోకు మాత్రమే ఈ బస్సులను నడపుతున్నట్టు డిపో మేనేజర్ సుష్మ తెలియజేశారు. పూర్తిగా శానిటేషన్ చేస్తున్నట్టు చెప్పారు.

ఒంగోలు, నరసరావుపేట, ఇంకొల్లు, పొదిలి ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రయాణించాలన్నారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.