ETV Bharat / state

అట్టహాసంగా ముగిసిన చెన్నకేశవ రథోత్సవం

మార్కాపురంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Apr 28, 2019, 6:17 AM IST

రథోత్సవం
రథోత్సవ శోభ

ప్రకాశం జిల్లా మార్కాపురంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. పదకొండు రోజులుగా సాగిన ఉత్సవాల్లో చివరిరోజు జరిగిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథం ఆకట్టుకుంది. అర్చకుల వేద పఠనాల నడుమ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని ఊరేగించారు. మంత్రి శిద్ధా రాఘవరావు వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రథోత్సవ శోభ

ప్రకాశం జిల్లా మార్కాపురంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. పదకొండు రోజులుగా సాగిన ఉత్సవాల్లో చివరిరోజు జరిగిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథం ఆకట్టుకుంది. అర్చకుల వేద పఠనాల నడుమ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని ఊరేగించారు. మంత్రి శిద్ధా రాఘవరావు వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి.

సీడాప్ ఆధ్వర్యంలో... జాబ్ మేళా

Bhopal (Madhya Pradesh), Apr 27 (ANI): Former chief minister of Madhya Pradesh, Digvijaya Singh attacked Prime Minister Narendra Modi asking people attending the rally, 'who is pheku?,' "If you type 'pheku' on Google, whose photo appears? He is world famous for being the biggest liar Prime Minister in the world, he lies so much," he further said.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.