ETV Bharat / state

'దహన సంస్కారాలకు సంప్రదించండి'

author img

By

Published : May 16, 2021, 9:30 AM IST

కరోనా రెండో దశలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య చెప్పారు. ఎవరైనా కొవిడ్ మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేకపోతే.. తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

చీరాల
chirala municipal commissinoer

కరోనా తొలిదశతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకోలేనివారు.. తమకు సమాచారం ఇస్తే ఆ క్రతువు పూర్తిచేయిస్తామని చెప్పారు.

ఇందుకోసం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 90004 99567, 95156 39900 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇస్తే.. మున్సిపల్ సిబ్బంది వచ్చి దహనసంస్కారాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు.

కరోనా తొలిదశతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకోలేనివారు.. తమకు సమాచారం ఇస్తే ఆ క్రతువు పూర్తిచేయిస్తామని చెప్పారు.

ఇందుకోసం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 90004 99567, 95156 39900 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇస్తే.. మున్సిపల్ సిబ్బంది వచ్చి దహనసంస్కారాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

శభాష్ దుగ్గిరాలపాడు.. ఒక్కటంటే ఒక్క కరోనా కేసూ లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.