ETV Bharat / state

హత్య కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Sep 17, 2020, 10:30 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 9న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులు రామకృష్ణారెడ్డి, పిన్నిక శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.

murder case accused arrest in prakasham district
murder case accused arrest in prakasham district

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గతంలో మృతుడు, నిందితుల మధ్య జరిగిన వివాదాలే హత్యకు కారణమని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. మృతుడు మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్ లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మార్కాపురం పట్టణ పరిధిలో ఎలాంటి అల్లర్లకు పాల్పడినా... వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గతంలో మృతుడు, నిందితుల మధ్య జరిగిన వివాదాలే హత్యకు కారణమని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. మృతుడు మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్ లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మార్కాపురం పట్టణ పరిధిలో ఎలాంటి అల్లర్లకు పాల్పడినా... వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆ ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు? దర్యాప్తు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.