ప్రకాశం జిల్లాలో కరోనా నివారణకు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దిల్లీకి వెళ్లివచ్చిన వారిలో 16 మందికి పాజిటివ్ అని తేలడంపై మిగిలిన వారందరినీ... ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇవీ చూడండి: