ETV Bharat / state

దళిత ఎమ్మెల్యేకు ఇచ్చిన గౌరవం ఇదేనా: డొక్కా

కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని పోలీసులు అడ్డుకున్న ఘటనపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

author img

By

Published : Jul 8, 2019, 6:05 PM IST

కొండెపి ఎమ్మెల్యేను పోలీసులే అడ్డుకోవటం దారుణం

ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యేని అధికారిక కార్యక్రమంలో అడ్డుకోవటాన్ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దళిత ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు మంచిది కాదన్న ఆయన... అధికారిక విధులు నిర్వహించకుండా ఒక ఎమ్మెల్యేని పోలీసులే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా డిమాండ్‌చేశారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యేని అధికారిక కార్యక్రమంలో అడ్డుకోవటాన్ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దళిత ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు మంచిది కాదన్న ఆయన... అధికారిక విధులు నిర్వహించకుండా ఒక ఎమ్మెల్యేని పోలీసులే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా డిమాండ్‌చేశారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ఇవీ చదవండి

తెదేపా ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా.. ఇలాగైతే ఎలాగప్పా?

Intro:దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రైతు దినోత్సవం జరిగింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు అందించిన పథకాలను పేరు మార్చిన పూర్తిస్థాయిలో రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ రైతులను సత్కరించారు. జల్సా మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు శాఖలకు చెందిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.


Body:రైతు దినోత్సవం


Conclusion:రైతు దినోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.