ETV Bharat / state

పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

author img

By

Published : Apr 15, 2020, 6:20 PM IST

ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో పారిశుద్ధ్య కార్మికులను అధికారులు శాలువా కప్పి సన్మానించారు. కరోనా విజృంభిస్తున్న వేళ వారి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. వారికి నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు.

honor to sanitiation workers at pullala cheruvu prakasam district
పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

.

.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.