ETV Bharat / state

ఉభయసభల ఆమోదంతోనే ఎన్​ఎంసీ బిల్లు అమలు: జీవీఎల్ - రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు

పార్లమెంట్​లోని ఉభయసభల ఆమోదంతోనే ఎన్​ఎంసీ బిల్లును అమలుచేయడం జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తెలిపారు.

ఉభయసభల ఆమోదంతోనే ఎన్​ఎంసీ బిల్లు అమలు: జీవీఎల్
author img

By

Published : Aug 9, 2019, 7:25 AM IST

ఉభయసభల ఆమోదంతోనే ఎన్​ఎంసీ బిల్లు అమలు: జీవీఎల్

ప్రకాశం జిల్లా ఒంగోలులో సంఘటన-2019 పర్వ్ భాజపా సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు... నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లుపై స్పందించారు. పార్లమెంట్​ ఉభయ సభల్లో ఎన్​ఎంసీ బిల్లుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే...కేంద్రం అమలు చేయడం జరిగిందన్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పనితీరుపై అన్ని రాష్ట్రాల నుంచి ఆక్షేపణలు రావటంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని పూర్తి ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న గొప్ప చర్యగా జీవీఎల్ అభివర్ణించారు.

ఇదీ చూడండి: సుష్మా స్వరాజ్ జీవితం.. ఎందరికో ఆదర్శం

ఉభయసభల ఆమోదంతోనే ఎన్​ఎంసీ బిల్లు అమలు: జీవీఎల్

ప్రకాశం జిల్లా ఒంగోలులో సంఘటన-2019 పర్వ్ భాజపా సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు... నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లుపై స్పందించారు. పార్లమెంట్​ ఉభయ సభల్లో ఎన్​ఎంసీ బిల్లుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే...కేంద్రం అమలు చేయడం జరిగిందన్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పనితీరుపై అన్ని రాష్ట్రాల నుంచి ఆక్షేపణలు రావటంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని పూర్తి ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న గొప్ప చర్యగా జీవీఎల్ అభివర్ణించారు.

ఇదీ చూడండి: సుష్మా స్వరాజ్ జీవితం.. ఎందరికో ఆదర్శం

Intro:వెస్ట్ బెంగాల్ లో ప్రధానమంత్రి మోదీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ ఎన్నికల సమయంలో ప్రసంగించడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు .శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు .ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కు 75 రోజులు చీకట్లో పెట్టడం సరికాదని అన్నారు. దీనిలో మోదీ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు .75రోజుల ఎన్నికల ప్రక్రియ పై రాష్ట్రం లోనే కాదు దేశం మొత్తం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పనులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఆర్థిక లావాదేవీలు కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


Body:వెస్ట్ బెంగాల్ లో మోదీ 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రసంగించడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు


Conclusion:ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కు 75 రోజులు చీకట్లో పెట్టడం సరికాదని కళా వెంకట్రావు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.