ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో జవాన్​ మృతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

author img

By

Published : Apr 13, 2020, 1:37 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా గాజుల వెంకటాపురానికి చెందిన పీరయ్య సిక్కింలో జవానుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 10న రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

gajula venkatapuram army jawan died in road accident in sikkim
ఆర్మీ జవాన్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గాజుల వెంకటాపురానికి చెందిన పీరయ్య సిక్కింలో ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తించేవారు. ఈనెల 10న అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం స్వస్థలానికి చేరిన జవాను మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో.. అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. పీరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గాజుల వెంకటాపురానికి చెందిన పీరయ్య సిక్కింలో ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తించేవారు. ఈనెల 10న అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం స్వస్థలానికి చేరిన జవాను మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో.. అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. పీరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.