ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గాజుల వెంకటాపురానికి చెందిన పీరయ్య సిక్కింలో ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తించేవారు. ఈనెల 10న అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం స్వస్థలానికి చేరిన జవాను మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో.. అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. పీరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: