ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే

లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు మాజీ ఎమ్మెల్యే అండగా నిలిచారు. ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారికి నిత్యాసరాలు అందజేశారు.

author img

By

Published : May 13, 2020, 4:12 PM IST

former mla aamanchi krishna mohan distribute groceries at chirala in prakasam district
నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

కరోనా లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయపడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రకాశం జిల్లా చీరాల మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపేటలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

కరోనా లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయపడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రకాశం జిల్లా చీరాల మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపేటలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి... చల్లగిరిలో వైకాపా కార్యకర్తల బాహాబాహి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.