ETV Bharat / state

రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి కాశిరెడ్డి విరాళం

author img

By

Published : Jan 28, 2021, 7:48 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ఈ మేరకు 11 లక్షల రూపాయలు అందజేశారు.

Former minister Mukku Kashireddy donated for the construction of Rama Mandir
రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో భాజపా, ఆర్​ఎస్​ఆర్​ఎస్​ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కనిగిరికి చెందిన మాజీ మంత్రి రామమందిర నిర్మాణం కొరకు 11 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు.

ఇదీ చదవండి:

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో భాజపా, ఆర్​ఎస్​ఆర్​ఎస్​ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కనిగిరికి చెందిన మాజీ మంత్రి రామమందిర నిర్మాణం కొరకు 11 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు.

ఇదీ చదవండి:

విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.