ETV Bharat / state

పరిహారం రాలేదని ఆత్మహత్యాయత్నం.. వెలిగొండ నిర్వాసితుడు మృతి! - వెలిగొండ నిర్వాసితుడు మృతి

వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) ఒంగోలు రిమ్స్​లో మృతి చెందారు. ఈ నెల 4వతేదీన పురుగుల మందు తాగిన మాధవరావు దంపతులు అప్పటినుంచి రిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆయన భార్య కన్నుమూశారు.

expatriate died in ongole rims
expatriate died in ongole rims
author img

By

Published : Nov 10, 2021, 7:24 AM IST

ఒంగోలు రిమ్స్‌లో వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) మృతి చెందారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపులో వారు భూములు కోల్పోయారు. కానీ.. ప్యాకేజీ కింద పరిహారం రాలేదని అర్ధవీడు మం.సాయిరాం నగర్‌కు చెందిన మాధవరావు దంపతులు ఈ నెల 4వ తేదీన పురుగులమందు తాగారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నారు. చికిత్స పొందుతూనే మాధవరావు భార్య కృష్ణకుమారి.. నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. తాజాగా.. మాధవరావు ప్రాణాలు కోల్పోయారు.

ఒంగోలు రిమ్స్‌లో వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) మృతి చెందారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపులో వారు భూములు కోల్పోయారు. కానీ.. ప్యాకేజీ కింద పరిహారం రాలేదని అర్ధవీడు మం.సాయిరాం నగర్‌కు చెందిన మాధవరావు దంపతులు ఈ నెల 4వ తేదీన పురుగులమందు తాగారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నారు. చికిత్స పొందుతూనే మాధవరావు భార్య కృష్ణకుమారి.. నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. తాజాగా.. మాధవరావు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: SUICIDE :కుమారుడి ఆత్మహత్య వార్త విని....ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.